Laasya Vegi

కరోనా వచ్చినప్పటి నుంచీ ప్రతిరోజు మాస్క్ ధరించి ప్రధాని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిస్తున్నారని..రఘురామకృష్ణంరాజు!!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కావాల్సిన వ్యక్తి, ముఖ్య అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడం తీవ్ర కలకలం…

కరోనా మహమ్మారిపై, రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో చంద్రబాబు శనివారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు…

ఆ విషయంలో దేశంలో రెండో స్థానంలో ఏపీ, కేంద్రానికి నివేదికలు పంపుతున్నా: చంద్రబాబు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో…

జనసైనికుల కోసం ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మూడో భాగాన్ని శనివారం విడుదల చేశారు.

YS Jagan అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఎందుకివ్వట్లేదు.. ప్రధాని మోదీ నిర్ణయాలు అందుకే కష్టంగా ఉంటాయి.. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ వైఎస్సార్…

ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన జడ్జి

మంత్రి ఈ నెల 16న తిరుపతిలో సమావేశం నిర్వహించారని జడ్జి గుర్తు చేశారు. తనను అభ్యంతకరమైన పదజాలంతో దూషించారని.. ప్రత్యర్థుల…

కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎంపీలకు కీలక పదవులు.. ఉపరాష్ట్రపతి ఉత్తర్వులు కొత్తగా ఎన్నికైనల వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులకు వివిధ కమిటీల్లో…

ప్రతీ సంవత్సరం ఈ దీక్ష తనకోసం చేస్తానని, ఈ సంత్సరం ప్రజలకోసం చేస్తున్నానని …ఒక పూట భోజనం..కటిక నేలపై పడుకోవాలని జనసైకులకోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ:పవన్‌

టీడీపీది తప్పే… 3 రాజధానుల పేరుతో అమ్మకం: పవన్‌జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితులపై, రాజధాని భూముల విషయంలో…

Power Star Trailer రివ్యూ.. మరీ ఇంత దారుణమా? పవన్ వ్యక్తిగత జీవితాన్ని సైతం వదలని వర్మ

ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ అంత మానసిక క్షోభ అనుభవించారా?? ఆయన స్పీచ్‌లు వర్కౌట్ కాలేదని ఆ స్టార్ దర్శకుడ్ని…

న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్.. జనసైనికుల కోసం స్పెషల్ ఇంటర్వ్యూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు…

ఏపీలో కొత్త మంత్రుల శాఖలివే.. మరో ఇద్దరి శాఖల్లో మార్పులు

ఏపీలో నూతన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు మత్స్య శాఖ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖలు అప్పగించారు….

జగనన్న పచ్చతోరణానికి శ్రీకారం.. దేవుడి దయతో అంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం జగన్ మంత్రులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సీఎం అందరితో ప్రతిజ్ఞ‌ చేయించారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు…

ఏపీ నుంచి నలుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం..ఆయన మాత్రం రాలేదు

ఏపీ వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణం.. ఆయన మాత్రం రాలేదుఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ…

బాప్ రే..56 లక్షల మంది వెనక్కి వచ్చేశారట అని బాంబ్ పేల్చాడు ప్రముఖ సినీ, రాజకీయ విశ్లేషకుడు, నిజమా? ‘సుత్తి’నా?

కరోనా టైంలో ఏపీ సేఫ్.. 56 లక్షల మంది వెనక్కి, బాప్ రే.. నిజమా? ‘సుత్తి’నా? ప్రపంచ వ్యాప్తంగా కరోనా…

YS Jagan: వాహనదారులకు జగన్ షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్…

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ప్రోమో రిలీజ్.. హోస్ట్ ఎవరో తెలుసా? గెట్ రెడీ ఆడియన్స్

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 4 పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అతి త్వరలో షో ప్రారంభం కానుందని పేర్కొంటూ…

ఉత్తరాంధ్రకు డిప్యూటీ సీఎం పదవి..ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది…ఆ ఇద్దరికే జగన్ ఛాన్స్..

డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరికి ఆ బాధ్యతలు…

అయోధ్య రామ మందిర నిర్మాణానికి వైసీపీ ఎంపీ తన మూడు నెలల రూ. 3.96 లక్షల జీతాన్ని విరాళంగా..

అయోధ్య రామాలయానికి వైసీపీ ఎంపీ రూ. 3.96 లక్షల విరాళం.. బీజేపీ అగ్ర నేతలను ప్రస్తావిస్తూ.. అయోధ్య రామ మందిర…

రాష్ట్రస్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం…

కరోనా కట్టడికి సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో కోవిడ్ ఆస్పత్రులు డబుల్.. ఏపీలో కరోనా వైరస్ నియంత్రణ కోసం…

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెడతారని..ఓ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది..

ముఖ్యమంత్రిగా కేటీఆర్‌కు పట్టాభిషేకం.. ఎందుకీ తొందర? TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని ఓ దినపత్రిక…

ఎన్టీఆర్ సన్నిహితులు, టీటీడీ మాజీ ఛైర్మన్ సీతారామయ్య ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆదివారం తుదిశ్వాస విడిచారు.

ఎన్టీఆర్ సన్నిహితులు, టీటీడీ మాజీ ఛైర్మన్ దేవినేని సీతారామయ్య కన్నుమూత 1986-89లో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆర్బీఐ ప్రాంతీయ బోర్డు…

సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదమైతే రూ.20 లక్షలు,జూలై 15 నుంచి అమ‌ల్లోకి వచ్చిన జ‌ర్నలిస్టుల ఆరోగ్య బీమా..Nara Lokesh

Nara Lokesh మంచి మనసు.. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులకు అండగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి…

You may have missed