Laasya Vegi

నటరాజుకు నీరాజనం సౌజన్య నృత్యరూపకం

విశాఖపట్నం: అతిసూక్ష్మమైన భావాలను సునాయసంగా పలికించి , చక్కని హావభావాలతో నృత్యాభినయం చేస్తూ నటరాజుకు సౌజన్య త్రివిక్రమ్ . నీరాజనాలు…

కార్పొరేషన్ల ప్రకటన బూటకం అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అసోసియేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నక్కెళ్ల నాగమణి

విశాఖపట్నం: జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. కార్పొరేషన్ ప్రకటన అనేది బూటకము. ఓట్ల కోసమే కార్పొరేషన్స ఏర్పాటని, వీటి…

రహస్య మిత్రులు కలిశారు

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత రోజురోజుకు పెరిగి పోతుంది. వచ్చే…

కరాటే లో రాణిస్తున్న పారిశ్రామిక ప్రాంత చిన్నారులు

గాజువాక జీవీఎంసీ 49 వ వార్డు కు చెందిన చిన్నారులకు కరాటేలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు….

టీడీపీకీ కౌంటర్ గా త్వరలో బీసీ గర్జన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వైసీపీ*

వైసీపీ అధ్యక్షుడు జగన్ బీసీ నేతలతో భేటీ అయి చర్చిస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో బీసీ గర్జన నిర్వహించేందుకు ప్లాన్…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఒళ్ళు తెలియకుండా హామీలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…..

సరిగ్గా 2014 ఎన్నికల సమయం…..చంద్రబాబు గారు టీడీపీ తరుపునవారి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు……అదే సమయం లో ఆయనకు హఠాత్తుగా విశాఖపట్నం…

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన చెంబోలు సీతారామశాస్త్రి వైద్యుడు కాబోయి అక్షర వైద్యుడయ్యారు. మూడున్నర దశాబ్దాల పాటు సినిమాల్లో ఎన్నో…

తండ్రీ కొడుకులతో తమ్ముడు ముచ్చట్లు, ఆ ముచ్చట్లు చూసినా బాబుకి చెమటలు

అమరావతి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం అనేక ఆసక్తికర పరిణామాలుకు…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఎంట్రీ ఇస్తున్న దగ్గుబాటి తనయుడు హితేష్

దివంగత ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంట్లో ప్రత్యక్షం కావడం సంచలనం…

లోటస్ పాండ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు దగ్గుబాటి వెంకటేశ్వర రావు భేటీ

దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ చెంచురాం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇరువురు కలిసి లోటస్ పాండ్…

డబ్బులేని ఎన్నికలా

డబ్బున్న వాళ్ళకే జగన్ టికెట్లు ఇస్తున్నాడు.. అంటూ చెప్పుకొచ్చాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొన్నాళ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో…

రైతన్న గుండె చప్పుడునీ, నేలతల్లి పురిటి నొప్పులనీ స్పృశిస్తూ ‘యాత్ర’లా సాగుతున్న పాట

పల్లెల్లో కళ వుందీ అంటూ – ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కపొడిచేలా రైతు గుండెల్లోని బాధని…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జయప్రద ఎంట్రీకీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్

జయప్రద సినీ నటిగానే కాకుండా జాతీయ రాజకీయాలలో మంచి గుర్తింపు కలిగిన మహిళ. తెలుగు, హిందీ సినిమాల్లో తన నటన…

ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జన ఘోష ఢిల్లీ రైలు యాత్ర

విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు,…

వైసిపి ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమర శంఖారావం

వైసిపి ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమర శంఖారావంసమావేశాలు ఉంటాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు….

డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు వారికి మరో రెండు నెలలోనే 10 వేలు వేస్తాను అంటూ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రకటన

సమాజంలో మహిళలుకు గౌరవం పెరగాలనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల…

104 వాహన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా వన్ జీరో ఫోర్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు ఉపక్రమించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించిన…

ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ ఎంట్రీ కాంగ్రెస్ లో ప్రియాంకం :యూపీ తూర్పు ప్రాంతం జనరల్ సెక్రటరీ గా నియామకం

లక్నో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కుమార్తె, ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి…

ఘనంగా గవరపాలెం గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు

అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవా రాజ్యాన్ని పురస్కరించుకొని బుధవారం రికార్డు స్థాయిలో సారె ఊరేగింపు…

ఎన్నికల ప్రకటన వచ్చేలోగా మరిన్ని పథకాలు

వీలైనన్ని కొత్తవి ప్రకటిస్తాం: సీఎం చంద్రబాబు అతి విశ్వసం వద్దని టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నేతలకు హెచ్చరికలు ఎన్నికల…