Laasya Vegi

ఏపీ, తెలంగాణకు పవర్ కట్.. ఎన్టీపీసీ హెచ్చరిక.

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అంధకారం నెలకొంటుందట. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడమే అందుక్కారణం. గడువులోగా బకాయిలు చెల్లించపోతే విద్యుత్…

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డోక్రా మహిళలను నా మానస పుత్రికలు అంటు ఓట్లులు కోసం ఎర వేస్తున్న చంద్రబాబు నాయుడు

డ్వాక్రా సంఘం నా మానస పుత్రిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిన…

విజయవాడ వేదికగా అంతర్జాతీయ ఇంధన సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోంటున్నారు

అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విజయవాడ వేదిక కానుంది.మంగళ, బుధవారాల్లో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరా…..

కిరీట దొంగ‌ల‌ను గుర్తించిన పోలీసులు

టీటీడీ పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం చేసిన నిందితుల్ని గుర్తించారు పోలీసులు. భక్తుల…

భాగ్యనగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై మరో రెండు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు గ్రేటర్లో దశలవారీగా ఎలక్ట్రికల్…

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును బహిష్కరించండి అంటూ జన జాగరణ సమితి

విశాఖపట్నం : ఫిబ్రవరి 14న వాలెంటేన్ డేగా జరుపుకోవడం మన సంస్కృతి సంప్రదాయం కాదని జన జాగరణ సమితి రాష్ట్ర…

భాగపరిష్కార రిజిస్ట్రేషన్ల పై సీఎం నిర్ణయం కుటుంబ సభ్యుల ఆస్తులు విలువ ఎంతైనా ఫీజు 20 వేలే చెల్లిస్తే సరిపోతుంది

కుటుంబ ఆస్తుల భాగ పరిష్కార రిజిస్ర్టేషన్లు చేసుకునే వారికి శుభవార్త. ఇప్పటివరకు ఆస్తుల విలువలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తూ…

గోరింత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకోవడం టీడీపీ కి బాగా అలవాటయిపోయింది

పెంచిన పెన్షన్ల పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ‘పసుపు’ రంగుని రాష్ట్రానికి పూసే ప్రయత్నం అధికార తెలుగుదేశం పార్టీ…

నాకు (రమాప్రభ)తో ఉన్న బంధానికి పేరు లేదు. అది సహజీవనం కూడా కాదు” అంటున్న శరత్ బాబు

నేను ఎవరి ఆస్తిలోనూ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు.  ఎవరి పేరు చెప్పుకొని ఎదగలేదు. ఎంతోమంది పేరున్న వ్యక్తులే తమ వారసుల్ని…

చంద్ర బాబు పై కాగ్ రిపోర్ట్, పడగెత్తిన సోషల్ మీడియా

ఈ కాగ్ రిపోర్టు కు జవాబు చెప్పాల్సింది ,మరెవరో కాదు…శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడుగారు….తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే…….

మూడేండ్లుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య చెప్పకుండా దాచిపెట్టింది మోడీ సర్కార్…. అంకెలు దాచవచ్చు, రైతుల ఆందోళన దాగదు కదా!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలలో రైతులమీద కాల్పులు జరిపింది. ఢీల్లీ పోలిమేరలో నీటి ఫిరంగులు , టియర్ గ్యాస్,…

ఢిల్లీలో కేసీఆర్, బాబుల కంటే వైఎస్ జగన్ కీలకం కానున్నారు…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దష్టి సారించెదుకు,…

తనను తాను నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప, ఏ పూట ఏం మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు

ఏ పూట ఏ మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు . ఇలాంటి నాయకుడ్ని మనం సమీప భవిష్యత్తులో చూడగలమా? అనిపించేంతటి ప్రత్యేకత…

కోరిన కోర్కెలు తీర్చే స్వామి చిలుకూరి బాలాజీ

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు. నిత్యం పెద్ద సంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయాoప్రసిద్ధి చెందింది. ఇక్కడ…

జనసేన పార్టీలోకి మహిళా అధ్యక్షురాలుగా ఎంట్రీ ఇస్తున్నారు రేఖ

అమరావతి: జనసేన మహిళా విభాగాల సారథులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్ణయించారు. జనసేన వీర మహిళా విభాగం…

ఎన్నికల ముందు ఎవరితో పొత్తు పెట్టుకొని అని జగన్ స్పష్టం

ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన…

బీసీలకు వరాలు కురిపించిన సీఎంకు కృతజ్ఞతలు

విశాఖపట్నం: సమాజంలో సగమైన బీసీల జీవితాల్ని పండుగలా మార్చే పథకాలు రూపోందించిన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర శిక్షణా…