Laasya Vegi

గుజరాత్‌లోకి పాక్ డ్రోన్‌.. కుప్పకూల్చిన భారత సైన్యం, సరిహద్దులో హై అలర్ట్

ప్రతీకారేచ్ఛతో పాక్.. గుజరాత్‌లోని కచ్‌లోకి డ్రోన్.. కుప్పకూల్చిన భారత దళాలు. సరిహద్దులో హై అలర్ట్. సర్వసన్నద్ధమైన భారత సైన్యం. భారత…

పాక్‌పై దాడుల్ని ముందే ఊహించాను: సర్జికల్ స్ట్రైక్స్-1

నియంత్రణ రేఖను దాటి భారత్ చేసిన దాడిలో పాక్ జామర్లను నిర్వీర్వం చేయడం వాయుసేనకు బాగా కలిసొచ్చిందని మాజీ లెఫ్టినెంట్…

సూచీలకు సర్జికల్ స్ట్రైక్ భయం

జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, ఐఓసీ, కోల్ ఇండియా, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, గెయిల్, యూపీఎల్, యాక్సిస్…

ఇది శాంపిలే.. పాక్‌ను తగలబెట్టాలి: రాజా సింగ్‌

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోదీ చెప్పారు.. అన్నట్లే చేశారు. ఈ దాడులు జరిపిన భారత…

ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట?

అమెజాన్ ఆదాయం చూసి ముచ్చటపడ్డ టాలీవుడ్ కు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. నెలరోజుల్లో అమెజాన్ లోకి సినిమా వచ్చేస్తుంది అన్న…

ముష్కర మూకలపై అతిపెద్ద దాడి…భారత్‌ వ్యూహాత్మకంగా మెరుపుదాడులకు దిగి జైషేకు బుద్ధిచెప్పింది

మూడేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది. 2016 సెప్టెంబరులో కశ్మీర్‌లోని ఉరి సైనిక శిబిరంపై ఉగ్రదాడి…

ఎంత ధైర్యముంటే ఆ టైటిల్ వాడతావ్.. నానిపై చిరు ఫ్యాన్స్ ఫైర్…

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హీరో నాని నటిస్తోన్న సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. నాని…

దెబ్బకు దెబ్బ.. వాయుసేనకు సెల్యూట్: విపక్ష నేతలు…

దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా…

49 ఏళ్ల తర్వాత పాక్ గగనతలంలోకి భారత యుద్ధ విమానం…

పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా సైనికులను పొట్టనబొట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది….

యుద్ధ విమానాలతో దాడి.. 300 మంది ఉగ్రవాదులు మటాష్!

పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృత‌నిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి…

వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే…

వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే మిరాజ్-2000 చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్…

ఫిబ్రవరిలోనే మండుతోన్న భానుడు.. ఏడేళ్లలో ఇదే తొలిసారి…

తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి మాసం లోనే ఎండలు మండిపోతున్నాయి. రెండో వారం నుంచి భానుడు ప్రతాపం…

ఓ అమరవీరుడి భార్య తన భర్తకు సరైన నివాళి అందించేందుకు సిద్ధమైంది.

సైన్యంలో పనిచేస్తూ చనిపోయిన మేజర్ భార్య ఆర్మీలో చేరుతోంది. ఇందుకు సంబంధించి అన్ని పరీక్షల్లో ఆమె పాస్ అయింది. 49…

రూ.1000 కోట్ల ప్యాకేజీతో ఏపీపై కుట్ర జరుగుతోంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ద్వేషించే కేసీఆర్‌, కేటీఆర్‌లపై జగన్ ప్రేమ చూపిస్తున్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌లు కలిసి రూ.1000 కోట్ల ప్యాకేజీతో…..

టీచర్‌ను చంపిన ప్రేమోన్మాది ఆత్మహత్య…

రమ్య హత్యకేసు నిందితుడు రాజశేఖర్ విల్లుపురం జిల్లా తిరునావలూర్‌ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలరెండు రాష్ట్రాల్లో సోమవారం (25-02-2019) ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి…

అమరావతిలోని కొత్తింట్లోకి ఫిబ్రవరి 27న జగన్ నూతన గృహప్రవేశం

అమరావతిలోని కొత్తింట్లోకి జగన్.. ముహూర్తం ఖరారు. ఫిబ్రవరి 14న జరగాల్సిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం…

తొలి రోజు కోటి మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమచేశారు:ప్రధాని నరేంద్ర మోదీ

పీఎం కిసాన్ నిధి.. తొలిరోజు తెలంగాణలో 5 లక్షల మందికి 100 కోట్లురైతులకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…

నాకు జేజేలు కొట్టడం కాదు.. రౌడీ రాజకీయాలను తరిమికొట్టండి: పవన్

రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేను కాని.. 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని రూపొందించుకుని జనంలోకి వచ్చాను. రాయలసీమ నుంచి ఏంత…

మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన…అతిలోక సుందరి భూలోకం విడిచి ఏడాది

అతిలోక సుందరి భూలోకం విడిచి ఏడాది మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు శ్రీదేవి.తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో…

తిరుమలకు మెట్ల మార్గంలో చేరుకోవడంతో రాహుల్‌గాంధీ రికార్డు నెలకొల్పారు.

ఆ విషయంలో జగన్‌ కంటే చంద్రబాబే స్పీడ్… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2017 మే 4న సీఎం హోదాలో తిరుమలకు వచ్చారు….

You may have missed