Laasya Vegi

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి…

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలతెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. టీఆర్‌ఎస్ నుంచి నలుగురు అభ్యర్థులు, ఎంఐఎం…

ఎన్నికల తనిఖీలు.. రూ.90 లక్షల హవాలా మనీ సీజ్…

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.90.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.50…

గంటా యంత్రాగం.. టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

సీబీఐ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని గత కొన్నిరోజులుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని…

జగన్‌ని సీఎం చేయాలన్న ఆకాంక్షతోనే వైసీపీలో చేరానని చెప్పారు : సినీ కమెడియన్ అలీ…

జగన్‌ని సీఎం చేయాలన్న ఆకాంక్షతోనే వైసీపీలో చేరానని చెప్పారు సినీ కమెడియన్ అలీ. జగన్ కమిట్‌మెంట్ కలిగిన నేతని, మాటిచ్చారంటే…

‘చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ 1 అవినీతిపరుడు: జగన్

చంద్రబాబు రాక్షస, అవినీతి పాలనను అంతం చేయండి.. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా.. రాజన్న రాజ్యం రావాలన్నా…

పంజాబ్ నుంచి మాజీ ప్రధానిని పోటీకి దింపాలని కాంగ్రెస్: నో చెప్పిన మన్మోహన్!

కాంగ్రెస్ విన్నపానికి నో చెప్పిన మన్మోహన్!గతంలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ ఆ…

బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయం:వైసీపీ అధినేతజగన్

నోటిఫికేషన్ వెల్లడికి ముందే వైసీపీ జాబితా!ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు విధి,…

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు…

టీ కాంగ్రెస్‌కు మరో షాక్.. కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి!కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు. ఆమె…

ఎన్నికల షెడ్యూల్… నేడు టీడీపీ తొలి జాబితా?

మరి కొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్.. నేడు టీడీపీ తొలి జాబితా?ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి…

ఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు @ysjagan: చంద్రబాబు

జగన్‌, మోదీ, కేసీఆర్‌లు కుట్ర చేస్తున్నారు.. తమ్ముళ్లూ జాగ్రత్త: చంద్రబాబుఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు @ysjagan. ఫారమ్-7 దుర్వినియోగం…

జయలలితకు శశికళ హల్వా తినిపించి చంపేశారని ఆరోపించారు: మంత్రి షణ్ముగం

జయలలితకు హల్వా తినిపించి చంపేశారని తమిళనాడు మంత్రి షణ్ముగం సంచలనం ఆరోపణలు చేశారు. అమ్మ షుగర్ వ్యాధి ముదిరి చనిపోవాలన్నదురుద్దేశంతోనే…

డేటా చోరీ కేసులో: కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…

డేటా చోరీ కేసులో సిట్ ఏర్పాటు.. కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసులో దర్యాప్తునకు తెలంగాణ…

డేటా వార్.. ఏపీలో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు…

డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులపై ఏపీలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏపీ మంత్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు…

డేటా చోరీ కేసులో సిట్ దూకుడు.. రంగంలోకి స్పెషల్ టీమ్‌లు

మూడు బృందాలుగా విడిపోయిన సిట్. ఐటీ గ్రిడ్స్‌కు సంబంధించిన సమాచారం త్వరగా ఇవ్వాలని అమెజాన్, గూగుల్‌లకు లేఖ. ఢిల్లీకి వెళ్లిన…

బాబు సైబర్ క్రైమ్ చేశారు.. తండ్రీకొడుకులు జైలుకెళ్లే కేసులివి: జగన్

ఏపీ ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా వెళ్లింది. టీడీపీకి ఓట్లు వేయని వారి పేర్లు తెలుసుకొని వారి…

గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ జెండా ఎగరాలి:కేటీఆర్

ప్రధాని ఎవరో నిర్ణయించేది టీఆర్ఎస్: కేటీఆర్ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి గులాములు.. ఏ పని చేయాలన్నా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ…

డేటా చోరీ కేసులో: తెలంగాణ సర్కార్‌పై టీడీపీ పరువు నష్టం దావా!

డేటా చోరీ వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరు కేసులు…

నిజాయితీ ముఖ్యం.. ఆచరణ సాధ్యమయ్యే హామీలే ఇద్దాం: జగన్

మేనిఫెస్టో కమిటీతో వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కమిటీతో చర్చ. వాగ్దానాల విషయంలో ఏ…

ఫారం-7 దరఖాస్తు పంపిన గుర్తు తెలియని వ్యక్తులు…

ఫారం-7 వివాదం.. ఎమ్మెల్యే ఓటు తొలగింపునకు దరఖాస్తు పూతలపట్టు ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్ ద్వారా ఫారం-7 దరఖాస్తు పంపిన…

జగన్‌ను నమ్మితే నట్టేట ముంచేస్తాడు: చంద్రబాబు

ఓట్లల్లో తప్పులు సవరించేందుకు ఫారం-7 వాడటం చట్టరీత్యా నేరమని చంద్రబాబు తెలిపారు. ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలన్నారు. 1.ప్రతిపక్ష…

ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా రాష్ట్రం దొంగల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించిన :చంద్రబాబు

అచ్చోసిన ఆంబోతుల సంఖ్య పెరిగిపోయింది.. వాటికి నేతగా జగన్’ డేటా చోరీ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల…

ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు…

ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను…

ఫారం -7 వివాదం.. ఈసీకి ఏపీ మంత్రుల ఫిర్యాదు…

ఫారం-7 ద్వారా ఓట్లను తొలగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రుల ఆరోపణ. ఒక్కో నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని.. చర్యలు…

డేటా చోరీ కేసు.. ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర చర్చలు…

తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా తీసుకోకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మంత్రులు.. సీనియర్ మంత్రులు, నేతలతో సమావేశమై యాక్షన్ ప్లాన్…