Laasya Vegi

ఫ్యామిలీతో అవేంజర్స్ మూవీ చూసిన జగన్… జగన్ సినిమాకెళ్లడంపై చంద్రబాబు సెటైర్లు…

మహేష్ థియేటర్‌లో అవేంజర్స్ సినిమాకెళ్లిన జగన్.. ‘ఎండ్ గేమ్’ అంటూ బాబు పంచ్ మనవాళ్లు ఇక్కడుండి ఓట్లు వేసేవాళ్లు.. మీరు,…

పాలమూరు జిల్లా వాసులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు…

పాలమూరుకు కర్ణాటక నీరు.. సీఎం కుమారస్వామికి కేసీఆర్ థ్యాంక్స్కర్ణాటక సీఎం కుమారస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ థాంక్స్ చెప్పారు. పాలమూరు వాసుల…

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది….

ఏపీలో త్వరలో స్థానిక సమరం.. 3 దశల్లో ఎన్నికలుఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ…

ఓటుకు నోటు వ్యాఖ్యలు.. జేసీ దివాకర్‌రెడ్డికి ఈసీ షాక్

కొద్దిరోజుల క్రితం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి…

సర్వేలతో జనసేనకు పనిలేదు.. ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని జనసేన ధీమా …

‘జనసేనకు నిశ్శబ్ద విప్లవం.. ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు’సర్వేలతో జనసేనకు పనిలేదు.. ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని జనసేన ధీమా…

మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు?

‘వైసీపీ ఎమ్మెల్యేల్ని కొన్నప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి బాబూ’ మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు…

40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. మోదీ సంచలన వ్యాఖ్యలు…

మీ పార్టీలో తిరుగుబాటు వస్తుంది, 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని మోదీ దీదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు…

వైసీపీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరినట్టు ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ…

బాబు ఫోటో మార్ఫింగ్.. వర్మపై టీడీపీ నేత కేసుచంద్రబాబు మెడలో వైసీపీ కండువాను జగన్ కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ…

రాష్ట్రం రావణకాష్టం, ఇదేనా ప్రజాస్వామ్యం.. ఢిల్లీలో చంద్రబాబు

ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ఈసీ…

పచ్చ సర్వేల్లోనే టీడీపీ అంత వీక్ గానాఎలాగైనా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని ఆ మీడియా వర్గాలు చేయని ప్రయత్నం అంటూ లేదు

పచ్చ సర్వేల్లోనే టీడీపీ అంత వీక్ గానా! ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతున్న వేళ తెలుగుదేశం అనుకూల…

ఏపీకి తరలుతున్న రియల్ డబ్బు నాలుగురోజుల్లో రూ.7కోట్లు పట్టివేత

హైదరాబాద్ కేంద్రంగా సరఫరా – ఏపీ ఓటర్లకు పంచేందుకు పచ్చ పార్టీ పక్కా ప్లాన్ – నాలుగురోజుల్లో రూ.7కోట్లు పట్టివేత…

పార్టీల ప్రచారానికి 9వ తేదీ సాయంత్రంతో తెరపడే సమయం దగ్గర పడుతోంది

అందుకనే టిడిపి, వైసిపిల అధినేతలు తమ ప్రచార జోరును మరింతగా పెంచుతున్నారు. రోజుకు ఐదారు రోడ్డుషోలు, బహిరంగసభల్లో ప్రసంగాలు చేస్తున్నారు….

వైసీపీ వస్తే రాజధాని అమరావతి కాదా… రాజధానిని తరలిస్తారా… నారా లోకేష్ మాటల్లో నిజమెంత

అమరావతిలో ఒక్క ఇటుక కూడా కట్టలేదంటున్న వైసీపీ… రాజధానిని వేరే చోటికి తరలిస్తుందా? సినీ నటుడు శివాజీ చేసిన ఆరోపణలకు…

చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరేమో:వైఎస్‌ జగన్‌

వాసు అన్నను మంత్రిని చేస్తా: వైఎస్‌ జగన్ ‘రాష్ట్ర ప్రభుత్వంలోని 1.25 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి జీతాలు…

ఢిల్లీకి వస్తానని వణుకు.. బీజేపీ భరతం పడతాం: కేసీఆర్

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరు చెబితే ఢిల్లీ పీఠాలు కదులుతాయని భయపడుతున్నారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీకి వస్తారని వణికి పోతున్నారని…

పెళ్లికి లక్ష.. సారెకు 10వేలు: ఆడబిడ్డలకు జనసేనా వరాలు

శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధిచేసి రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని పవన్ హామీ ఇచ్చారు. పాతపట్నం…

జాతీయనేతల క్యూ.. నేడు ఏపీకి రాహుల్, మమత, కేజ్రీవాల్….

టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్‌కళ్యాణ్ అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తుంటే, వైసీపీకి మాత్రం జగన్‌కు తోడుగా ఆయన తల్లి విజయమ్మ,…

సినీనటుడు మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష…

లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై వైవీఎస్ చౌదరి ఓ సినిమా తీశారు. దీనికి సంబంధించి ఆయనకు రెమ్యునరేషన్‌గా మోహన్‌బాబు ఓ చెక్కు…

టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారు.. అక్కడెవరూ కేసీఆర్‌ను నమ్మరు: విజయ శాంతిటీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు…

చంద్రబాబు నాయుడితోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందని: బెంగాల్ సీఎం మమతా…

బాబు వస్తేనే ఏపీ అభివృద్ధి, బీజేపీని అడ్డుకునేది మేమే: మమతచంద్రబాబు నాయుడితోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందని బెంగాల్ సీఎం…