Laasya Vegi

ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ముస్తాబు కానుంది…జీఎంఆర్‌తో జగన్ సర్కార్ ఎంవోయూ

ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. జీఎంఆర్‌తో జగన్ సర్కార్ ఎంవోయూ భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో జీఎంఆర్‌…

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు…కొత్తగా 182 కేసులు.. మరో ఇద్దరు మృతి

ఏపీలో కరోనా కల్లోలం: కొత్తగా 182 కేసులు.. మరో ఇద్దరు మృతిగడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,602 శాంపిల్స్‌ను పరీక్షించగా…

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సీఎం జగన్ తీపి కబురు

కేబినెట్ సమావేశంలో వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు…

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. చంద్రబాబు పథకాలపై సీబీఐ విచారణ

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్‌కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందజేయగా…..

ఇలాంటి పరిణామాలను తానెప్పుడూ చూడలేదన్నారు…జగన్ కూడా బాబులాగే తప్పు చేస్తున్నారు: ఉండవల్లి

AP Capital: జగన్ కూడా బాబులాగే తప్పు చేస్తున్నారు: ఉండవల్లిఏపీ రాజధాని విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ నెలకొందని ఉండవల్లి అరుణ్…

జగన్‌కు బాబు సెంటిమెంట్ డైలాగ్…ఏసుపై నమ్మకం ఉంటే అసత్యాలు చెప్పొద్దు….

‘ప్రభుత్వం అంటే ఓ నమ్మకం.. అసత్యాలు చెప్పొద్దు. .అసెంబ్లీలో అమరావతిని మార్చొద్దని చేతులెత్తి వేడుకున్నా.. సీఎం జగన్‌ మాత్రం వెకిలినవ్వు…

అప్పుల ఊబిలో ఆంధ్రా… 9 నెలల్లోనే రూ.40 వేల కోట్లు భారీగా రుణాలు… “ఇంత అప్పులు చేసిన రాష్ట్రం దేశంలో మనదొక్కటే” అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రం అప్పుల భారాన్ని మోస్తోందని ఈ…

పౌరసత్వ సవరణ చట్టంపై మైనార్టీల్లో ఆందోళన…దీనిపై స్పందించారు దక్షిణాది సూపర్‌స్టార్…

పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు ఆందోళల నేపథ్యంలో తమిళ తలైవా తొలిసారి దీనిపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రజినీకాంత్…

రైతులపై ప్రేమ కాదని.. బినామీల పేర్లతో కొన్న భూములపై ప్రేమ అని భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.

కన్నతండ్రికి అన్నం పెట్టని..! భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు రాజధాని భూములు లాక్కున్నప్పుడు బయటకు రాని భువనేశ్వరి.. ఇప్పుడు…

జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఎంపీ కేశినేని నాని…

జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని…

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలోతాను ఎందరో సీఎంలను చూశాను కానీ.. జగన్ లాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదన్నారు…బాబు

YS Jagan లాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు.. సీఎం ఇల్లు ఎవరి పేరిట ఉంది?: బాబు Amaravati అనేది…

సీఎం జగన్‌కు …రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

AP Capital: సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక…

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా? అంటూ మంత్రి ప్రశ్నించారు…

అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు? ప్రభుత్వం ప్రకటించిందా? మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు పవన్…

మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు….కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

మా నియోజకవర్గం కర్ణాటకలోనే ఉండేది.. ఇప్పుడు అందులో కలిపేయండి: టీడీపీ నేతఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మార్పు ప్రచారంపై రాజకీయ దుమారం రేగుతోంది….

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పించడంతో భారీ నష్టం వాటిల్లిందని…మాజీ ఎంపీ తెలిపారు

సీబీఐ కేసులపై రాయపాటి స్పందన.. ఇరికించారు, పోలవరం నుంచి తప్పించడంతో.. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థపై నమోదు చేసిన సీబీఐ కేసుల్లో తనను…

తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ రాశారు.

కారుణ్య మరణం కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖAmaravati రైతులు తమ పోరాటాన్ని తీవ్రం చేశారు. తమకు చావే శరణ్యమని…..

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం పట్టుకుందని.. అందుకే సుజనాను రంగంలోకి దించారని విమర్శలు.

లులూ గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించినవిజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం…

జగన్ పాలన ఆరు నెలలు పూర్తవుతుండటంతో..ఆరు మాటల్లో అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

YS Jagan ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో.. పవన్ ఆసక్తికర ట్వీట్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల…

తోక కత్తిరిస్తామని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఉంటకిస్తూ….. మీ తల కత్తిరిస్తారు జాగ్రత్త అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

‘జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డు మీదకు వచ్చి నిలబడితే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది’ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

రెవెన్యూ ఉద్యోగులు ఆమ్యామ్యాలు దూరంగా ఉంటాం.. ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో ఉద్యోగులు ప్రతిజ్ఞ!

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తే కానీ ఏ పని జరగడంలేదు. కొందరు లంచాలు తీసుకున్నా పనిచేస్తారనే నమ్మకం కూడా ఉండదు….

18 కేసులు ఉన్న చింతమనేనిని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై… చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు…

‘ఏ కేసు వచ్చినా హడావిడిగా స్టేలు తెచ్చుకోవడం కాదు.. ధైర్యముంటే.. నిజంగా నిప్పు అని భావిస్తే స్టేలు తొలగించుకుని విచారణకు…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కనీసం ఇంగితజ్ఞానం ఉండాలంటూ ఘాటుగా విమర్శించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల…

పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జిల్లా నుంచే రైతు భరోసాకు పథకంకు జగన్ శ్రీకారం…

1.రైతు భరోసాకు జగన్ శ్రీకారం.. కౌలు రైతులకు సీఎం శుభవార్త2.నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…