Kumar Swamy

జాతీయ రాజకీయాల్లో మాది తటస్థ వైఖరి : వైఎస్ జగన్

రెండు పార్టీలు రాష్ట్రాన్ని మోసగించాయి ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోలేకపోయింది. ఇండియా టుడే కాంక్లేవ్‌లో వైఎస్‌ జగన్‌ Jmrtv…

ఢిల్లీ లో ఇండియా టుడే ఎంక్లేవ్ మీటింగ్ లో జగన్ స్పీచ్ అదుర్స్

సూటిగా సుత్తి లేకుండా చక్కటి ఇంగ్లీష్ లో ఆంధ్ర ప్రదేశ్ కు ఏమి కావాలో చాల స్పష్టానంగా చెప్పాడు కాంగ్రెస్…

పదవులన్నీ ఆ వర్గానికేనా, ఇదేం వైఖరి ఆందోళనలు

టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆవేదన… తమను వాడుకుని వదిలేసే ధోరణిపై మండిపాటు ర్టీలోనైనా, నామినేటెడ్‌ పదవుల్లోనైనా తనవారికే…

పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి

ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది . ఇలాంటి…

జేసీ ట్రావెల్స్ డ్రైవర్‌తో మహిళకు కాళ్లు పట్టించారు

జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను విజయవాడలో ప్రయాణికురాలి బంధువులు కొట్టారు. ప్రయాణికురాలిని దూషించడంతోపాటు ఆమెపై…

చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు పంట నాశనం, రైతన్నమరణం

చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు పంట నాశనం అడ్డుకోబోయి పోలీస్‌ దెబ్బలకు కుప్పకూలిన రైతన్న తనను కొడుతున్నారంటూ కుటుంబ సభ్యులకు ఫోన్‌…

చంద్రబాబు కి వ్యతిరేకంగా జగన్ వెనుక కేసీఆర్ వ్యూహరచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రికే చంద్రశేఖరరావు వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్…

గ్రీన్ కార్డులు జారీ చేయడంలో పాటిస్తున్న కోటా విధానాన్ని ఎత్తివేసే బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి

వలసదారులకు గ్రీన్ కార్డుల జారీ చేయడంలో పాటిస్తున్న కోటా విధానాన్ని ఎత్తివేసే బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి. ఇది…

అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు చెల్లించడానికి సిద్దంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు చెల్లించెందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన హైకోర్టు ఆమోదించింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ…

చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు

వ్యవస్థలన్నింటినీ బ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు ఏపీలో ప్రభుత్వం చేపట్టిన సర్వే పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షనేత వైయస్…

చంద్రబాబు మన సీఎం అవ్వడం మన కర్మ అంటున్న: వైఎస్ జగన్

రాబోతున్న ఎలక్షన్స్ దృశ్యి ఆంధ్రప్రదేశ లో తెలుగుదేశం ప్రభుత్వం సీక్రెట్ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ…

నిమ్స్ ఆసుపత్రిలో ఘోరం… ఆపరేషన్ చేసి కత్తెర కడుపులో వదిలేసారు…

హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మహిళా రోగికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసేశారు….

ఏపీలో టీడీపీ వర్సెస్ బీజేపీ… మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు…

ఏపీ పర్యటనకు మోదీని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ. మోదీ గో బ్యాక్ అంటూ గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారిపై…