వైయస్ఆర్ సిపిపై టిడిపి, జనసేన వ్యాఖ్యలు విఫలమయ్యాయా?

తిరుమల టికెట్ల వెనక అన్యమత ప్రచారమంటూ మొదలెట్టారు, నిజం బయట పడి పరువు పోగొట్టుకున్నారు.

తిరుమల కొండల్లో చర్చి కడుతున్నారు అంటూ మొదలెట్టారు, నిజం బయట పడి పరువు పోగొట్టుకున్నారు.

శ్రీశైలం దేవస్తానంలో అన్య మతస్తులంటూ మొదలెట్టారు, నిజం బయట పడి పరువు పోగొట్టుకున్నారు.

కరకట్ట కింద కొంప అక్రమం కాదు, సక్రమమంటూ వాదించారు. మొన్నటి వరదలతో అక్రమమని తేలి పరువు పోగొట్టుకున్నారు.

రైతులకి వరద సహాయం అందలేదంటూ నాటకాలు మొదలెట్టారు. వారు రైతులు కాదు జూనియర్ ఆర్టిస్ట్ లని తేలడంతో, పరువు పోగొట్టుకున్నారు.

అసెంబ్లీ దేవాలయం, అందులో కోడెల దేవుడని మొదలెట్టారు. కోడెల ఫర్నీచర్ దొంగతనంతో పరువు పోగొట్టుకున్నారు.

యరపతినేని మైనింగ్ డాన్ కాదు. కేవలం మట్టిని తవ్వుకున్నాడని మొదలెట్టారు. హైకోర్ట్ తీర్పుతో పరువు పోగొట్టుకున్నారు.

ధర్మ పోరాట దీక్షలకి TTD సొమ్ము వాడుకోలేదని మొదలెట్టారు. నిన్నటి ఢిల్లీ ఉదంతంతో పరువు పోగొట్టుకున్నారు.

రైతులకి విత్తనాలు ఇవ్వలేదని మొదలెట్టారు. చివరికి శనగ విత్తనాలకీ, వరి విత్తనాలకీ తేడా తెలీక పరువు పోగొట్టుకున్నారు.

అమెరికాలో జగన్ జ్యోతి వెలిగించలేదని మొదలెట్టారు. ఫైర్ రిస్ట్రిక్ట్ జోన్ అని బయట పడడంతో పరువు పోగొట్టుకున్నారు.

డ్రోన్ ల గురించి మొదలెట్టారు. గతంలో వై.ఎస్ ఎస్టేట్ పై వారు చేసిన “రాజ కోట” రహస్య విహంగ వీక్షణ చిత్రాలు బయట పడడంతో పరువు పోగొట్టుకున్నారు.

జాబులివ్వలేదంటూ మొదలెట్టారు. 4,15,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పరువు పోగొట్టుకున్నారు.

వేస్ట్ సి.ఎం అంటూ మొదలెట్టారు. రెండు నెలల్లోనే దేశంలోనే ఉత్తమ మూడవ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడంతో పరువు పోగొట్టుకున్నారు.

తెలంగాణాలో ఆశా వర్కర్ల పై జరిగిన దాడి ఫోటోలను ఆంధ్రాలోనివే అంటూ మీడియాకి వదిలారు. నిజం బయటపడి పరువు పోగొట్టుకున్నారు.

శ్రీశైలం జలాశయం ఫోటోలను టిట్టర్ లో పెట్టి ఇదే మా చంద్రన్న పట్టిసీమ అన్నారు. నిజం బయటపడి పరువు పోగొట్టుకున్నారు.

రామాయపట్నం పోర్ట్ కి శంఖుస్తాపన చేశామన్నారు. చంద్రబాబు, తన బినామీ నయవగ లే పోర్ట్ ని అడ్డుకున్నారని నిజం బయటపడడంతో పరువు పోగొట్టుకున్నారు.

మద్య నిషేధం పై ఎటకారం చేశారు. 48000 బెల్ట్ షాపులు, 800 మద్యం షాపులు మూసేయడంతో పరువు పోగొట్టుకున్నారు.

జీతాలివ్వట్లేదని మొదలెట్టారు. అది రిజర్వ్ బ్యాంక్ లో టెక్నికల్ ఇష్యూ అని బయటపడడంతో పరువు పోగొట్టుకున్నారు.

ప్రపంచ బ్యాంక్ రుణం ఎగ్గొట్టిందంటూ మొదలెట్టారు. దానికి కారణం చంద్రబాబు తీసుకున్న పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలే అని బయటపడడంతో పరువు పోగొట్టుకున్నారు.

కియా మా చంద్రన్న మానస పుత్రిక అని మొదలెట్టారు. కియా మోటార్స్ సీఈఓ ఏపీ సీఎం జగన్ గారికి రాసిన లెటర్ బయట పడడంతో పరువు పోగొట్టుకున్నారు.

సున్నా వడ్డీకే అర్హులందరికీ రుణాలిచ్చేశామన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారి చేతనే జగన్ నిజాలు బయట పెట్టించడంతో పరువు పోగొట్టుకున్నారు.

గ్రామ వాలంటీర్ పోస్టులు ఇవ్వొద్దంటూ హైకోర్ట్ లో తన లాయర్ దుమ్మలపాటి శ్రీధర్ ద్వారా కేసు వేయించారు. హైకోర్ట్ వెళ్ళి పని చూసుకోపో అని చెప్పడంతో పరువు పోగొట్టుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూడు నెలల్లో చాలానే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *