Year: 2019

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు…

జగన్‌కు ‘అభినందనలు’ తెలపడానికి వెళ్లిన నన్నపనేని.. షాక్ ఆమెకా? టీడీపీకా?మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ జగన్‌ను కలిసేందుకు…

ఓడినా, గెలిచినా …2024లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్.

ఓడినా, గెలిచినా మంగళగిరి నుంచే పోటీ చేస్తా: లోకేష్2024లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్. త్వరలోనే…

జగన్ ఫస్ట్ ఫోకస్ అదేనా..? బాబుపై రివేంజ్‌ తీర్చుకోబోతున్నారా?

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్.. చంద్రబాబు అవినీతిపై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి…

పోలవరం ప్రాజెక్టుకు….భూమిపూజ చేసి, నిధులు తెచ్చి కాలువలు తవ్వించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే…అందుకే పోలవరానికి ఆయన పేరు పెట్టాలంటున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి.. వైసీపీ ఎంపీ కొత్త ప్రతిపాదనపోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది.. భూమిపూజ చేసింది వైఎస్…

నరేంద్ర మోదీ మే 30న మరోసారి ప్రధాని మోదీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు…

మోదీ ప్రమాణ స్వీకార వేడుక.. ‘పొరుగు’కు ఆహ్వానం, పాకిస్థాన్‌ను భలే సైడేశారుగా!నరేంద్ర మోదీ మే 30న మరోసారి ప్రధాని మోదీగా…

తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజలు లగడపాటిపై దుమ్మెత్తిపోశారు….

తప్పుడు సర్వే.. లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదుఫలితాల తర్వాత లగపాడి రాజగోపాల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు…

ఏపీకి సహకరిస్తామని జగన్‌కు హామీ ఇచ్చా: తెలుగులో మోదీ…

ఏపీకి సహకరిస్తామని జగన్‌కు హామీ ఇచ్చా: తెలుగులో మోదీ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది….

మట్టి పాత్రలో అంత టెక్నాలజీ ఉందా! షుగర్ కు దీనికి లింకేమిటి నమ్మలేని నిజమిది!

మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి….

వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథ చక్రాలు…

వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథ చక్రాలు: విజయసాయి ట్వీట్ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో ఆ పార్టీ…

గాజువాకపై అందరి దృష్టి.. పవన్ గెలుస్తారా?ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది…

గాజువాకపై అందరి దృష్టి.. పవన్ గెలుస్తారా?ప్రస్తుతం అందరి దృష్టి గాజువాకపై ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి…

యూకేజీ పిల్లాడి ఏపీ ఎగ్జిట్ పోల్స్‌.. సోషల్ మీడియాలో వైరల్!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై జాతీయ సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి వరకు బోలెడు మంది ఎగ్జిట్…

ఫలితాలకు ముందురోజే టీడీపీ నేత దారుణ హత్య.. డోన్‌లో ఉద్రిక్తం

కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేతను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. డోన్‌ మండలం మల్లెంపల్లిలో…

వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిసినా… మనశ్శాంతి కోసం టీడీపీ పార్టీ నేత సాధినేని యామిని చేసే ప్రయత్నం ఇది

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు ఆ పార్టీ నేత సాధినేని యామిని. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని…..

ప్రత్యక్ష ఎన్నికల్లో నారా లోకేశ్‌ తొలి విజయం? చినబాబు చరిత్ర తిరగ రాస్తారా?

ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన నేతల్లో నారా లోకేశ్ ఒకరు. ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడమే…

అనుభవం Vs మార్పు.. అలుపెరుగని బాటసారికి మళ్లీ గెలుపు ఖాయమా?

జాతీయ రాజకీయాల్లో ఈసారి మరింత కీలకంగా వ్యవహరిస్తున్న, కుప్పం నియోజకవర్గం నుంచి వరసగా ఏడోసారి పోటీ చేస్తున్న చంద్రబాబు.. ఈసారి…

ఒక్క నిమిషంలో ఫలితాలు.. ఈవీఎంలో ఓట్లను ఇలా లెక్కిస్తారు

ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను ఎలా లెక్కిస్తారు? ఒక ఈవీఎంలో ఫలితాన్ని తెలుసుకోడానికి ఎంత సమయం పడుతుంది? ఓట్ల లెక్కింపు ప్రక్రియను……

‘బాబు ఇక రాజకీయ నిరుద్యోగి .. అందుకే దేశ దిమ్మరి యాత్రలు’

23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు….

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం పర్యటిస్తున్నారు…

నేడు కుప్పానికి సతీసమేతంగా బాబు.. ప్రత్యేకత ఇదే!రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం…

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ…

రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ… కార్యాచరణపై చర్చమే 23న ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణపై రాహుల్, చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది….

ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదనే విషయం ఆసక్తికరంగా మారింది…

అధికార టీడీపీ మళ్లీ గెలవనుందా? వైస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయో వివరాలు మీకోసం. ఏపీ…

కేసీఆర్, జగన్‌‌ల వద్దకు కాంగ్రెస్ దూతగా కమల్‌ నాథ్!

సార్వత్రిక ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంటుండగా, కేంద్రంలో ప్రభుత్వాన్ని తామే తిరిగి ఏర్పాటుచేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే,…

జగన్‌‌ను ఆశీర్వదించి ప్రత్యేక పూజలు చేసిన రమణదీక్షితులు!

కడప పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ…

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ భేటీ ముగిసింది.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎంతో సీఎస్ సీన్ హైలెట్!ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ…

ఫలితాల తర్వాత వైసీపీ అధినేత ఫ్యాన్ వాడటం మానేస్తారు.. టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు శాసనసభకు ఎన్నికలు జరగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. మరో పది రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా, అధికార…