Month: January 2019

నడెండ్ల, నగబాబు ఎన్.టి.ఆర్ సినిమా మీద చాలా ఎక్కువ ప్రభావం చూపింది

బాలకృష్ణ, ఎన్టీఆర్ ఎన్.టి.ఆర్ బయోపిక్ కోసం అపూర్వమైన వ్యామోహం ఉంటుందని విశ్వసించారు, అందుకే వారు ఎన్టీఆర్ విగ్రహాలను వందలాది థియేటర్లలో…

ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన భర్త ప్రాణాంతకుడు అయ్యాడు, ముగ్గురి ప్రాణాలను బలిగొన్న కాల యముడు

కట్టుకున్నోడే గర్భిణి అయిన భార్య, ఇద్దరు పిల్లలపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ముగ్గురి ప్రాణాలను బలిగొని అక్కడ నుంచి పరారయ్యాడు….

అసూయ పరులంతా ఒక్కరే ఐ చిచ్చు పెడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రధాని నరేంద్ర మోడీ, వైకాపా అధ్యక్షుడు జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారు…

షర్మిల కేసుపై సోషల్ మీడియా వేదికగా పోరాటం మహిళలకు విజయశాంతి పిలుపు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఉదంతంపై యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగానే పోరాటం చేయాలని టి…

టిడిపి నేతలు షర్మిలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

పోలీసులకు షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగడం బాధాకరమన్నారు. షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న…

ప్రతిపాదన లు నావి గొప్పలు తెలుగుదేశం నాయకులవా? విశాఖ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కన్వీనర్ మల్ల విజయప్రసాద్ ధ్వజం

వైయస్సార్ కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ అయిన మల్ల విజయప్రసాద్ గారు, ఎనలేని సేవలు చేసి ప్రజల హృదయాలలో మంచి…

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగు ఎంపీలంతా ఏకతాటి పైకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ముఖ్యమని, ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలంటే మనకు మద్దతుగా పార్లమెంటులో తెలుగు రాష్ట్రాలు ఎంపీల…

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం ఉదయ Kulungura (కులుంగుర) ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది

తమిళనాడు కేరళ సరిహద్దుల్లో చంగల్ మహేశ్వర శివ పార్వతి ఆలయం ఉంది చారిత్రక ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయ ప్రాంగణంలో…

ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు అని నిరూపిస్తూ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఇంద్రానూయో

ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి రేసులో భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి తెరపైకి వచ్చారు. అగ్రరాజ్యం…

రాష్ట్రంలో యథేచ్చగా సాగిన కోడిపందాలు పత్తాలేని పోలీసులు

రాష్ట్రంలో సోమవారం కోడిపందాలు యథేచ్ఛగాసాగాయి. ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలో వీటికి వేదికలు. పందాలు రూపంలో కోట్ల…

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కు జగన్ తో కేటీఆర్ బృందం భేటీ

ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్…

కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్, ఫెడరల్ ఫ్రంట్ వైఎస్సార్సీపీకి లాభమా? శాపమా?

చంద్రబాబు తెలంగాణా వచ్చి కాంగ్రెసుతో అపవిత్రంగా కూటమి కట్టేవరకు కాంగ్రెసు పార్టీ 45-50 వరకు గెలిచే అవకాశం ఉందని తలపండిన…

భారతదేశ ఎన్నికల కమిషన్కులు: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ చివరి వారంలో జరుగుతాయి.

న్యూఢిల్లీ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, లోక్సభకు, ఇతర రాష్ట్రాల శాసనసభలకు జరిగిన సాధారణ ఎన్నికల కోసం షెడ్యూల్ను EC…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి? టీడీపీ జనసేన దగ్గర అవుతున్నాయా?

రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే టీడీపీ జనసేన దగ్గరవుతున్నాయి అనిపిస్తుంది. గత ఎన్నికల్లో కలిసి ఆ తరువాత విడిపోయి,…

ప్రజా సమస్యల కొరకు పాదయాత్ర చేస్తున్న కుటుంబం మాది అంటున్న విజయమ్మ

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లు విజయం సాధించే అవకాశం ఉందని వై సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ…

వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు తెలుగు ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మనసులోని మాటలు

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లు విజయం సాధించే అవకాశం ఉందని వై సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ…

సోషల్ మీడియాలో తనపై తన కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైయస్ షర్మిల హైదరాబాద్ సీపీకి ఫర్యాదు చేశారు

వైయస్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తనపై తన కుటుంబం పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హైదరాబాద్…

బాబు అవినీతి పై ఫైర్ అయిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం – ఉండవల్లి

1.ప్రాజెక్టుల్లో 40 శాతం నిధులను సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పంచుకొంటున్నారు2.అడుగుకి 13 వందల రూపాయలు చొప్పున పక్క రాష్ట్రాల్లో…

సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి పండుగ బోగి పండ్లు

రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ…

శ్రీశైలం లోయలోకి దూసుకెళ్లిన బస్సు తూటిలో తప్పిన ప్రమాదం

శ్రీశైలం ఆలయం కర్నూలు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దైవ దర్శనానికి వస్తున్న భక్తులు బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోకి దూసుకెళ్లింది,…

మీకోసమే నేను వచ్చాను అంటూ నిజామాబాద్ జిల్లా ప్రజల మనసు దోచుకుంటున్న తందూరి చాయి

ఇతవరకు మనకు తందూరి రోటీ , తందూరి చికెన్ మాత్రమే తెలుసు తందూరి చాయి కూడా ఉంటుందని ఊహించడమే కష్టం…