Month: January 2019

ఆంధ్రప్రదేశ్ మీడియా తెలంగాణ నుండి వార్తలు ప్రచురించడం లేదు: కే.టి. రామారావు

అతను ఎటువంటి భయంకరమైన చర్యలు తీసుకుంటే ప్రజలు వ్యక్తీకరణ స్వేచ్ఛను నిరోధించారని ప్రజలు అంటున్నారు. హైదరాబాద్: తెలంగాణ అమరావతి నుంచి…

104 వాహన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా వన్ జీరో ఫోర్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు ఉపక్రమించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించిన…

ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ ఎంట్రీ కాంగ్రెస్ లో ప్రియాంకం :యూపీ తూర్పు ప్రాంతం జనరల్ సెక్రటరీ గా నియామకం

లక్నో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కుమార్తె, ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి…

ఘనంగా గవరపాలెం గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు

అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవా రాజ్యాన్ని పురస్కరించుకొని బుధవారం రికార్డు స్థాయిలో సారె ఊరేగింపు…

సౌందర్య రజినీకాంత్ ఫిబ్రవరి 11న వివాహం

సూపర్స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్యా రెండోసారి పారిశ్రామికవేత్త మరియు రాబోయే నటుడు విశాగన్ వనాగమూడీతో ముడిపడి ఉంటుంది. Soundarya Rajinikanth…

ఎన్నికల ప్రకటన వచ్చేలోగా మరిన్ని పథకాలు

వీలైనన్ని కొత్తవి ప్రకటిస్తాం: సీఎం చంద్రబాబు అతి విశ్వసం వద్దని టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నేతలకు హెచ్చరికలు ఎన్నికల…

కొత్త రిజర్వేషన్లపై రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు

రాష్ట్ర మంత్రివర్గం వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు e w s లకు…

ఉత్తరాంధ్ర చర్చ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 27న జన గోషా పేరుతో ఢిల్లీకి రైల్ యాత్ర

ఉత్తరాంధ్ర చర్చ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 27న జన ఘోష పేరుతో ఢిల్లీకిరైలు యాత్ర , చర్చావేదిక కన్వీనర్, మాజీ…

గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించిన సీఎం చంద్రబాబు

గత ఎన్నికల్లో నెగ్గేందుకు ఎడాపెడా వాగ్దాననాలు చేశారు చంద్రబాబు. అధికారం చేపట్టాక హామీలను గాలికొదిలేసిన బాబు. మరోసారి ఎన్నికల ముంగిట…

ఐదేళ్ల పాలనను మర్చిపోండి…ఈ మూడు నెలలు మాత్రం గుర్తు పెట్టుకోండి అంటున్న చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు ఎడాపెడా వరాలు ఇచ్చేస్తున్నాడు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసేస్తూ. ఈ నలభై యేళ్ల అనుభవం వ్యక్తి…

ఢిల్లీలో ఒకేరోజు ఇద్దరు తెలుగు చంద్రులు వాళ్లే కేసీఆర్ మరియు చంద్రబాబు నాయుడు రక్తి కట్టనున్న రాజకీయము

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు మంగళవారం ఢిల్లీలో మెరుస్తున్నారు. ఎవరి schedule వారిదే అయినా , ఒకేరోజు ఇద్దరు చంద్రులు…

ఎప్పటికి మర్చిపోలేని విజయాన్ని తెచ్చింది మన్మధుడు 1, ఇప్పుడు మరో విజయం కోసం సిద్ధమవుతుంది మన్మధుడు 2

అక్కినేని నాగార్జున కెరియర్ లో మన్మధుడు చిత్రం కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సూపర్హిట్ చిత్రాలను దక్కించుకున్న…

తమ ఎన్నికల గుర్తుగా ఉన్న సైకల్ ను పట్టుమని పది కిలోమీటర్ల కూడా తొక్కలేదని లోకేష్ పై జనసేన అధినేత పవన్ జోకులు

ఎన్నికలు దగ్గర పడటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంల్లో పదును పెంచుతున్నారు.ప్రత్యర్థి పార్టీల నేతలపై ఓవైపు విమర్శలు…

బీసీలను దూరం చేసే కుట్ర, వైసీపీ టీఆర్ఎస్ పై మండిపడ్డ చంద్రబాబు

అమరావతి: ఎం మేలు చేశారని కేంద్ర మంత్రులు వారిని ఒకొకరు రాష్ట్రానికి వస్తున్నారని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు….

You may have missed